కువైట్ లో త్వరలో నర్సుల నియామకాలు!
- January 10, 2024
కువైట్: కొత్త ఆసుపత్రులు, వైద్య కేంద్రాల కోసం స్థానిక లేదా బాహ్య కాంట్రాక్టుల ద్వారా వందలాది మంది నర్సులను నియమించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అధికారిక నివేదిక ప్రకారం.. 2,000 మంది నర్సులను రిక్రూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. నియామకాల ప్రణాళికను అధికారికంగా ఆమోదించిన తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం మరియు ఫిలిప్పీన్స్లకు చెందిన విదేశీ నర్సింగ్ బృందాలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు కువైట్ లో నర్సులను ప్రొత్సహించేందుకు అదనపు ఆర్థిక బహుమతులు, ప్రోత్సాహకాలతో జాతీయ నర్సింగ్ కేడర్లకు మద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ఆసుపత్రులు, కేంద్రాలలో 22,021 మంది నర్సులు పనిచేస్తున్నారు. వీరిలో 1,004 మంది కువైటీలు ( 4.6 శాతం) ఉండగా.. 21,017 మంది ప్రవాసులు (95.4 శాతం) ఉన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







