ఒమన్ లో 1,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- January 10, 2024
మస్కట్: 2023లో అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 1,200 మందికి పైగా ప్రవాసులను బహిష్కరించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023, జనవరి 1 నుండి డిసెంబర్ 13వరకు అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ 2,464 మందిని తనిఖీ చేసింది. తనిఖీల సమయంలో కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘించిన 1,635 మంది కార్మికులను అరెస్టు చేశారు. 1,267 మంది కార్మికులను బహిష్కరించారని, అదే సమయంలో 86 సంస్థలపై చర్యలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









