ఒమన్ లో 1,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- January 10, 2024
మస్కట్: 2023లో అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 1,200 మందికి పైగా ప్రవాసులను బహిష్కరించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023, జనవరి 1 నుండి డిసెంబర్ 13వరకు అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ 2,464 మందిని తనిఖీ చేసింది. తనిఖీల సమయంలో కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘించిన 1,635 మంది కార్మికులను అరెస్టు చేశారు. 1,267 మంది కార్మికులను బహిష్కరించారని, అదే సమయంలో 86 సంస్థలపై చర్యలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







