ఒమన్ లో 1,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- January 10, 2024
మస్కట్: 2023లో అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 1,200 మందికి పైగా ప్రవాసులను బహిష్కరించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023, జనవరి 1 నుండి డిసెంబర్ 13వరకు అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ 2,464 మందిని తనిఖీ చేసింది. తనిఖీల సమయంలో కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘించిన 1,635 మంది కార్మికులను అరెస్టు చేశారు. 1,267 మంది కార్మికులను బహిష్కరించారని, అదే సమయంలో 86 సంస్థలపై చర్యలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







