దర్శకత్వం చేయబోతున్నా మంజుల..
- May 30, 2016
ముఖ కథానాయకుడు మహేష్బాబు సోదరి మంజుల ఇప్పటి వరకు నిర్మాతగా, నటిగా మాత్రమే తెలుసు. త్వరలో ఆమె మెగాఫోన్ చేతపట్టి దర్శకత్వం కూడా చేయబోతున్నారు. నాని కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ కథానాయకుడిగా నటించిన 'నాని', 'పోకిరి'తో పాటు 'షో', 'కావ్యాస్ డైరీ', 'ఏమాయ చేసావె' తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల. 'షో', 'కావ్యాస్ డైరీ' లాంటి చిత్రాల్లో నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇప్పుడు దర్శకత్వంపై దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









