మైనార్టీలకు జాబ్ మేళా జూన్ 5న విజయవాడలో..
- May 30, 2016
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5న ప్రత్యేకంగా విజయవాడలో మైనార్టీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ షరీఫ్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఆయా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆదాయం లేని మసీదుల్లో పని చేసే వారికి గౌరవ వేతనం రూ. 3 వేలు రూ. 5వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దుల్హన పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.54 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









