మైనార్టీలకు జాబ్ మేళా జూన్ 5న విజయవాడలో..
- May 30, 2016
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5న ప్రత్యేకంగా విజయవాడలో మైనార్టీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ షరీఫ్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఆయా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆదాయం లేని మసీదుల్లో పని చేసే వారికి గౌరవ వేతనం రూ. 3 వేలు రూ. 5వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దుల్హన పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.54 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









