మైనార్టీలకు జాబ్ మేళా జూన్ 5న విజయవాడలో..
- May 30, 2016
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5న ప్రత్యేకంగా విజయవాడలో మైనార్టీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ షరీఫ్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఆయా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆదాయం లేని మసీదుల్లో పని చేసే వారికి గౌరవ వేతనం రూ. 3 వేలు రూ. 5వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దుల్హన పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.54 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







