మైనార్టీలకు జాబ్‌ మేళా జూన్ 5న విజయవాడలో..

- May 30, 2016 , by Maagulf
మైనార్టీలకు జాబ్‌ మేళా జూన్ 5న విజయవాడలో..

రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 5న ప్రత్యేకంగా విజయవాడలో మైనార్టీలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ షరీఫ్‌ తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఆయా కంపెనీలు జాబ్‌ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆదాయం లేని మసీదుల్లో పని చేసే వారికి గౌరవ వేతనం రూ. 3 వేలు రూ. 5వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దుల్హన పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.54 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com