చిన్నారుల కోసం ఎగ్జిబిషన్..
- May 30, 2016
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జూన్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కిడ్స్ ఫెయిర్-2016 పేరిట చిన్నారుల కోసం ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాటర్వాకింగ్, టీ షర్ట్ పెయింటింగ్, రాక్ క్లైంబింగ్, రోబోటిక్స్, స్కల్పర్ మేకింగ్ వంటి తదితర వాటిల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగే ఈ కిడ్స్ ఫెయిర్లో పాల్గొనదలిచిన వారు 040-23112121 /22/23 ఫోన్ లలో సంప్రదించాలి. పెద్దవారికి రూ 50, చిన్నారులకు రూ 30 ప్రవేశ రుసుం ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోదలచిన వారు మేరా ఈవెంట్స్ వెబ్సైబ్ సైట్ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







