దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ అలెర్ట్
- January 20, 2024
యూఏఈ: దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం దుబాయ్లోని ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ రోడ్డులో డిఫెన్స్ బ్రిడ్జి నుండి ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ వైపు ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను హెచ్చరిస్తూ అధికార యంత్రాంగం తన సోషల్ మీడియాలో అకౌంట్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, తమ భద్రతను కాపాడుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







