దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ అలెర్ట్
- January 20, 2024
యూఏఈ: దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం దుబాయ్లోని ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ రోడ్డులో డిఫెన్స్ బ్రిడ్జి నుండి ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ వైపు ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను హెచ్చరిస్తూ అధికార యంత్రాంగం తన సోషల్ మీడియాలో అకౌంట్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, తమ భద్రతను కాపాడుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









