ఖతార్ సిఎస్ఆర్ డ్రైవ్కి మినిస్ట్రీ సపోర్ట్
- May 31, 2016
అల్ బరాకా కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ఇనీషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమనీ అండ్ కామర్స్ (ఎంఇసి) ప్రారంభించింది. ఈద్ ఛారిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. కార్పొరేట్ సంస్థలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించేలా చైతన్యం పెంచేందుకు మినిస్ట్రీ ప్రయత్నిస్తోంది. తక్కువ జీతాలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో మేలు చేస్తుందని మినిస్ట్రీ వర్గాలు చెప్పాయి. కార్పొరేట్ సంస్థలు సేవా రంగంలో చురుగ్గా పాల్గొనాలని ఎంఇసి పేర్కొంది. ఈద్ ఛారిటీ పర్యవేక్షణలో అల్ బకారా ఎండోవ్మెంట్ ఫండ్ ఏర్పాటయ్యింది. 36 మిలియన్ ఖతారీ రియాల్స్ ఫండ్ని సేకరించడం ఈ ఛారిటీ లక్ష్యం. ఈద్ ఛారిటీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడం లేదా, హెడ్ క్వార్టర్స్ని సందర్శించి, డొనేషన్లు అందించవలసిందిగా మినిస్ట్రీ కోరుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







