సీఫ్ మాల్లో అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 28, 2024
బహ్రెయిన్: మనామాలోని సీఫ్ మాల్లో ప్రఖ్యాత అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్, వేలం ఆరవ ఎడిషన్ ప్రారంభం అయింది. దీనిని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ మర్వాన్ ఫౌద్ కమల్ అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్కు 14 దేశాల వారు పాల్గొంటున్నారు. ఉమయ్యద్ మరియు సస్సానిద్ నాణేలు, ఇరాక్ రాజు ఫైసల్ I నాణేలు, అలాగే అరుదైన గల్ఫ్ నాణేలు మరియు 1780 నాటి ఎంప్రెస్ థెరిసా ఆఫ్ ఆస్ట్రియా నాణేలతో సహా అరుదైన చారిత్రక కరెన్సీల ఆకర్షణీయమైన శ్రేణిని కలిగి ఉన్న ప్రదర్శనను అండర్ సెక్రటరీ అబ్బాసిద్ తిలకించారు. ప్రపంచ సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. యువతకు వారి అభిరుచులలో మద్దతు ఇవ్వడంలో.. ప్రోత్సహించడంలో ఎగ్జిబిషన్ కీలక పాత్రను పోషిస్తుందని తెలిపారు. అరుదైన కరెన్సీలను ప్రదర్శించడానికి, మార్కెట్ చేయడానికి ఇది వేదికగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









