టెర్రర్ సెల్ ప్లాట్, అరెస్టులను సమీక్షించిన కువైట్ కేబినెట్
- January 30, 2024
కువైట్: తన వారపు సెషన్లో భాగంగా సోమవారం సమావేశమైన కువైట్ కేబినెట్ వివిధ అంశాలను సమీక్షించింది. షియా సైట్లపై దాడి చేయడానికి టెర్రర్ సెల్ కుట్రలను అంతర్గత మంత్రిత్వ శాఖ విజయవంతమైన ఆపరేషన్ ద్వారా భగ్నం చేయడంపై ప్రశంసలు కురిపించింది. ప్రధాన మంత్రి షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సలేం అల్-సబాహ్ నేతృత్వంలోని సీఫ్ ప్యాలెస్లో మంత్రులు తమ వారపు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం ఉప ప్రధాన మంత్రి మరియు కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షెరీదా అల్-మౌషర్జీ వివరాలను వెల్లడించారు. ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అన్ని కమాండర్లు, భద్రతా సేవల ద్వారా పనిని పూర్తి చేయడానికి చేసిన కృషిని మంత్రులు ఈ సందర్భంగా ప్రశంసించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







