ఒమన్కు 20% తగ్గిన బంగ్లాదేశ్ ప్రవాసుల రాక
- February 11, 2024
మస్కట్: అక్టోబర్ 31, 2023 నుండి అన్ని వర్గాల వారికి వీసాల జారీని ఒమన్ నిషేధించినప్పటి నుండి ఒమన్కు బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 20% పైగా తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నుండి విడదలైన నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2023 చివరి నాటికి ఒమన్కు చేరుకున్న బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 22,312గా ఉంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్కు వచ్చిన వారి సంఖ్య 28,201గా ఉంది. గత మూడు నెలల్లో 20 శాతానికి పైగా పడిపోయింది. అక్టోబరు 31న జారీ చేసిన సర్క్యులర్లో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) బంగ్లాదేశ్ పౌరులకు అన్ని వర్గాలలో వీసాల జారీని నిలిపివేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పౌరులకు వీసాలు త్వరలో ప్రారంభమవుతాయని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ చైర్మన్ సిరాజుల్ హక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







