ఒమన్కు 20% తగ్గిన బంగ్లాదేశ్ ప్రవాసుల రాక
- February 11, 2024
మస్కట్: అక్టోబర్ 31, 2023 నుండి అన్ని వర్గాల వారికి వీసాల జారీని ఒమన్ నిషేధించినప్పటి నుండి ఒమన్కు బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 20% పైగా తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నుండి విడదలైన నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2023 చివరి నాటికి ఒమన్కు చేరుకున్న బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 22,312గా ఉంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్కు వచ్చిన వారి సంఖ్య 28,201గా ఉంది. గత మూడు నెలల్లో 20 శాతానికి పైగా పడిపోయింది. అక్టోబరు 31న జారీ చేసిన సర్క్యులర్లో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) బంగ్లాదేశ్ పౌరులకు అన్ని వర్గాలలో వీసాల జారీని నిలిపివేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పౌరులకు వీసాలు త్వరలో ప్రారంభమవుతాయని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ చైర్మన్ సిరాజుల్ హక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







