ఒమన్కు 20% తగ్గిన బంగ్లాదేశ్ ప్రవాసుల రాక
- February 11, 2024
మస్కట్: అక్టోబర్ 31, 2023 నుండి అన్ని వర్గాల వారికి వీసాల జారీని ఒమన్ నిషేధించినప్పటి నుండి ఒమన్కు బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 20% పైగా తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నుండి విడదలైన నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2023 చివరి నాటికి ఒమన్కు చేరుకున్న బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 22,312గా ఉంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్కు వచ్చిన వారి సంఖ్య 28,201గా ఉంది. గత మూడు నెలల్లో 20 శాతానికి పైగా పడిపోయింది. అక్టోబరు 31న జారీ చేసిన సర్క్యులర్లో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) బంగ్లాదేశ్ పౌరులకు అన్ని వర్గాలలో వీసాల జారీని నిలిపివేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పౌరులకు వీసాలు త్వరలో ప్రారంభమవుతాయని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ చైర్మన్ సిరాజుల్ హక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









