చైనాలో పర్యటిస్తూన్న బాహుబలి టీమ్..
- June 01, 2016తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి చేర్చిన చిత్రం బాహుబలి. ఈ దేశం.. ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ బాహుబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రాజన్న చెక్కిన బాహుబలి త్వరలోనే చైనాలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రాజమౌళి, నిర్మాత శోభ యార్లగడ్డ, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి చైనాలోని తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ