తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడే

- June 01, 2016 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడే

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com