అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్
- June 02, 2016తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. 303 అడుగుల ఎత్తయిన జెండాస్తంభంపై 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ONGC లో ఉద్యోగాలు..
- ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..
- తెలంగాణ వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి
- కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్
- త్వరలోనే అందరినీ కలుస్తా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు..
- మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులు షాక్..300 శాతం పెరిగిన విమానయాన ఛార్జీలు..!
- 49 మంది కార్మికులు మృతి..ఘటనపై అగ్రనేతలు సంతాపం
- రీఛార్జ్ మోసాలపై ఎటిసలాట్ హెచ్చరిక జారీ