అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్
- June 02, 2016
తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. 303 అడుగుల ఎత్తయిన జెండాస్తంభంపై 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







