జీ టీవీ, అ..ఆ సాటిలైట్ హక్కులను దక్కించుకుంది..
- June 02, 2016
తన మాటలతో హృదయాలను కదిలించగల త్రివిక్రమ్ నుండి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'అ..ఆ '('అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి').. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫై అబిమనుల్లోనే కాదు సాదారణ ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
బిజినెస్ పరంగా కూడా తీరుగులేదని అని చాటి చెప్పిన 'అ..ఆ..' ఇప్పుడు సాటిలైట్ రైట్స్ పరంగానూ మంచి ధరకు పలికిందని సమాచారం.. ప్రముఖ టీవీ చానల్స్లో ఒకటైన జీ టీవీ, అ..ఆ సాటిలైట్ హక్కులను సుమారు 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అ..ఆ.. బడ్జెట్ పరంగా చూస్తే సాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడు పోయాయని తెలుస్తుంది..ఇదింత త్రివిక్రమ్ క్రేజ్ వల్లనే..నితిన్ , సమాంత, అనుపమ జంటగా నటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







