షార్జాలో రోడ్డు దాటుతూ..12 ఏళ్ల బాలుడు మృతి
- February 25, 2024
యూఏఈ: షార్జాలో జరిగిన ఘోర ప్రమాదంలో వాహనం ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎమిరేట్లోని పాత ఎక్స్పో ఇంటర్ఛేంజ్ సమీపంలో బాలుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. షార్జా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చిన్నారి ప్రాణాలతో చికిత్స పొందుతూ మరణించాడని షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. సిగ్నల్ రావడంతో వాహన డ్రైవర్ వెళుతుండగా.. బాలుడు అకస్మాత్తుగా ఎడమ వైపు నుండి రావడంతో ఘోర ప్రమాదం జరిగిందన్నారు. వాహనదారుడిపై ట్రాఫిక్ కేసు నమోదు చేసినట్టు.. తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









