రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నల్గురు నిర్వాసితులు
- June 02, 2016
కతర్ రహదారిపై ట్రాఫిక్ ప్రమాదంలో నల్గురు నిర్వాసితులు బుధవారం మరణించారు. వీరిలో ఇద్దరు కెన్యా దేశానికి చెందిన వారు కాగా, ఒకరు ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి మరొకరు నేపాల్ దేశానికి చెందిన వారు. వీరంతా ప్రయాణిస్తున్న బస్సు మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయిన నల్గురు వ్యక్తులు ప్రైవేటు సెక్యురిటి ఉద్యోగులని, మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకోన్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం అందింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









