ఖతార్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
- June 04, 2016
ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఖతార్ చేరుకున్నారు. ఈ ఉదయం ఆఫ్ఘాన్లో సల్మాడ్యామ్ను ప్రారంభించిన మోదీ అక్కడి నుంచి ఖతార్ వెళ్లారు. దోహా చేరుకున్న ప్రధాని మోదీకి.. ఖతార్ ప్రధాని అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ తని ఘనస్వాగతం పలికారు.
మోదీ రెండు రోజుల పాటు ఖతార్లో పర్యటిస్తారు. ఖతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ తనితో మోదీ ఆదివారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









