ఖతార్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
- June 04, 2016
ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఖతార్ చేరుకున్నారు. ఈ ఉదయం ఆఫ్ఘాన్లో సల్మాడ్యామ్ను ప్రారంభించిన మోదీ అక్కడి నుంచి ఖతార్ వెళ్లారు. దోహా చేరుకున్న ప్రధాని మోదీకి.. ఖతార్ ప్రధాని అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ తని ఘనస్వాగతం పలికారు.
మోదీ రెండు రోజుల పాటు ఖతార్లో పర్యటిస్తారు. ఖతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ తనితో మోదీ ఆదివారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







