కువైట్ లో పొగమంచు..వాహనదారులకు అలెర్ట్
- March 20, 2024
కువైట్: మంగళవారం అర్ధరాత్రి నుంచి వాతావరణం క్రమంగా మెరుగుపడుతోందని, మేఘాలు తగ్గుముఖం పట్టడంతోపాటు వర్షం కురిసే అవకాశాలు క్రమంగా కనుమరుగవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా రాబోయే కొన్ని గంటలలో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశాలను శాఖ తెలియజేసింది. శుక్రవారం ఉదయం మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపై సిగ్నల్స్ ను ఫాలో కావాలని, పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని, ప్రయాణించే సమయంలో వార్నింగ్ లైట్స్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







