కువైట్ లో పొగమంచు..వాహనదారులకు అలెర్ట్
- March 20, 2024
కువైట్: మంగళవారం అర్ధరాత్రి నుంచి వాతావరణం క్రమంగా మెరుగుపడుతోందని, మేఘాలు తగ్గుముఖం పట్టడంతోపాటు వర్షం కురిసే అవకాశాలు క్రమంగా కనుమరుగవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా రాబోయే కొన్ని గంటలలో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశాలను శాఖ తెలియజేసింది. శుక్రవారం ఉదయం మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపై సిగ్నల్స్ ను ఫాలో కావాలని, పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని, ప్రయాణించే సమయంలో వార్నింగ్ లైట్స్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









