వేలంలో KD73,000 పలికిన గొర్రె
- March 26, 2024
కువైట్: కబ్ద్ ప్రాంతంలో ఒక అరుదైన జాతి గొర్రెలు 73,000 KDలకు వేలంలో అమ్ముడుపోయాయి. అధికారిక నివేదిక ప్రకారం.. వేలంలో అత్యధిక ధర పలికిన గొర్రెను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. అనంతరం కువైట్లో పెంచారు. ఇది ఒక విశిష్ట జాతికి చెందినదని దానిని పెంచిన వారు తెలిపారు. ఐదుగురు కొనుగోలు దారులు వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. చివరకు KD73,000కి ఒకరు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- Foreign tourist spending in Korea hits record US$911 million
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!







