వేలంలో KD73,000 పలికిన గొర్రె
- March 26, 2024కువైట్: కబ్ద్ ప్రాంతంలో ఒక అరుదైన జాతి గొర్రెలు 73,000 KDలకు వేలంలో అమ్ముడుపోయాయి. అధికారిక నివేదిక ప్రకారం.. వేలంలో అత్యధిక ధర పలికిన గొర్రెను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. అనంతరం కువైట్లో పెంచారు. ఇది ఒక విశిష్ట జాతికి చెందినదని దానిని పెంచిన వారు తెలిపారు. ఐదుగురు కొనుగోలు దారులు వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. చివరకు KD73,000కి ఒకరు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు