వేలంలో KD73,000 పలికిన గొర్రె
- March 26, 2024
కువైట్: కబ్ద్ ప్రాంతంలో ఒక అరుదైన జాతి గొర్రెలు 73,000 KDలకు వేలంలో అమ్ముడుపోయాయి. అధికారిక నివేదిక ప్రకారం.. వేలంలో అత్యధిక ధర పలికిన గొర్రెను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. అనంతరం కువైట్లో పెంచారు. ఇది ఒక విశిష్ట జాతికి చెందినదని దానిని పెంచిన వారు తెలిపారు. ఐదుగురు కొనుగోలు దారులు వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. చివరకు KD73,000కి ఒకరు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన