వేలంలో KD73,000 ప‌లికిన‌ గొర్రె

- March 26, 2024 , by Maagulf
వేలంలో KD73,000 ప‌లికిన‌ గొర్రె

కువైట్: కబ్ద్ ప్రాంతంలో ఒక అరుదైన జాతి గొర్రెలు 73,000 KDలకు వేలంలో అమ్ముడుపోయాయి. అధికారిక నివేదిక ప్రకారం.. వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన గొర్రెను ఇత‌ర దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. అనంత‌రం కువైట్‌లో పెంచారు.  ఇది ఒక విశిష్ట జాతికి చెందిన‌ద‌ని దానిని పెంచిన వారు తెలిపారు.  ఐదుగురు కొనుగోలు దారులు వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. చివ‌రకు KD73,000కి ఒక‌రు సొంతం చేసుకున్నారు. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com