మనీ డబులింగ్ స్కామ్.. ప్రవాసి అరెస్ట్
- March 26, 2024
మస్కట్: మనీ డబులింగ్ స్కామ్ పేరిట ఒక పౌరుడిని OMR 22,000 మోసం చేసినందుకు ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. "ఒక పౌరుడిని మోసం చేసినందుకు ఆఫ్రికన్ జాతీయతకు చెందిన వ్యక్తిని విచారణ మరియు నేర పరిశోధనల విభాగం అరెస్టు చేసింది. మనీ రెట్టింపు చేస్తానని క్లెయిమ్ చేసి మోసానికి పాల్పడ్డాడు. నిందితుని వద్ద నుండి OMR 22,000 మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి.ష అని వెల్లడించింది.
తాజా వార్తలు
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!









