ఖతార్ పర్యటన ముగించుకొని జెనీవా బయలుదేరిన మోదీ

- June 05, 2016 , by Maagulf
ఖతార్ పర్యటన ముగించుకొని జెనీవా బయలుదేరిన మోదీ

ఖతార్‌ పర్యటనను ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు బయలుదేరారు. తన ఖతార్‌ పర్యటన విజయవంతగా ముగిసిందని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత్‌-ఖతార్‌ మధ్య స్నేహబంధం అంశంలో కొత్త శకానికి నాంది పడిందన్నారు. ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ స్విట్జర్లాండ్‌ వెళ్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com