మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- April 12, 2024
దోహా: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఖతార్లో అరెస్టు చేశారు. ట్రాఫికర్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ వీడియోను షేర్ చేయడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఈ విషయాన్ని ప్రకటించింది. దాడి సమయంలో తీసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. సదరు వీడియోలో అధికారులు అనుమానితుల కారును వెంబడించారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను అధికారులు ఏకాంత ప్రాంతంలో అరెస్టు చేశారు. అనుమానితులను తనిఖీ చేయగా.. వారి వాహనాలలో అనేక అక్రమ వస్తువులు గుర్తించినట్లు చూపించారు.
తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









