మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- April 12, 2024
దోహా: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఖతార్లో అరెస్టు చేశారు. ట్రాఫికర్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ వీడియోను షేర్ చేయడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఈ విషయాన్ని ప్రకటించింది. దాడి సమయంలో తీసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. సదరు వీడియోలో అధికారులు అనుమానితుల కారును వెంబడించారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను అధికారులు ఏకాంత ప్రాంతంలో అరెస్టు చేశారు. అనుమానితులను తనిఖీ చేయగా.. వారి వాహనాలలో అనేక అక్రమ వస్తువులు గుర్తించినట్లు చూపించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడిలో బహ్రెయిన్లో నివాస భవనం దెబ్బతింది.. క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు బహ�
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!







