మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- April 12, 2024
దోహా: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఖతార్లో అరెస్టు చేశారు. ట్రాఫికర్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ వీడియోను షేర్ చేయడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఈ విషయాన్ని ప్రకటించింది. దాడి సమయంలో తీసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. సదరు వీడియోలో అధికారులు అనుమానితుల కారును వెంబడించారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను అధికారులు ఏకాంత ప్రాంతంలో అరెస్టు చేశారు. అనుమానితులను తనిఖీ చేయగా.. వారి వాహనాలలో అనేక అక్రమ వస్తువులు గుర్తించినట్లు చూపించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







