కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు
- April 12, 2024జెడ్డా: పాస్పోర్ట్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా.. ఉమ్రా ప్రయాణీకులకు సేవలపై దృష్టి సారించారు.బుధవారం జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్ట్ హాల్స్లో సమగ్ర తనిఖీ పర్యటన నిర్వహించారు. ఈ సందర్శన వర్క్ఫ్లో సమీక్షించడం, సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం మరియు ఉమ్రా యాత్రికుల కోసం నిష్క్రమణ విధానాలను సమర్థవంతంగా పూర్తి చేయడం వంటి వాటిని పరిశీలించారు. తన పర్యటనలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రయాణీకులకు బహుమతులు పంపిణీ చేశారు. అతిథులకు సేవలను అందించేందుకు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!