కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు
- April 12, 2024
జెడ్డా: పాస్పోర్ట్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా.. ఉమ్రా ప్రయాణీకులకు సేవలపై దృష్టి సారించారు.బుధవారం జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్ట్ హాల్స్లో సమగ్ర తనిఖీ పర్యటన నిర్వహించారు. ఈ సందర్శన వర్క్ఫ్లో సమీక్షించడం, సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం మరియు ఉమ్రా యాత్రికుల కోసం నిష్క్రమణ విధానాలను సమర్థవంతంగా పూర్తి చేయడం వంటి వాటిని పరిశీలించారు. తన పర్యటనలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రయాణీకులకు బహుమతులు పంపిణీ చేశారు. అతిథులకు సేవలను అందించేందుకు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!









