కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు
- April 12, 2024
జెడ్డా: పాస్పోర్ట్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా.. ఉమ్రా ప్రయాణీకులకు సేవలపై దృష్టి సారించారు.బుధవారం జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్ట్ హాల్స్లో సమగ్ర తనిఖీ పర్యటన నిర్వహించారు. ఈ సందర్శన వర్క్ఫ్లో సమీక్షించడం, సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం మరియు ఉమ్రా యాత్రికుల కోసం నిష్క్రమణ విధానాలను సమర్థవంతంగా పూర్తి చేయడం వంటి వాటిని పరిశీలించారు. తన పర్యటనలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రయాణీకులకు బహుమతులు పంపిణీ చేశారు. అతిథులకు సేవలను అందించేందుకు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







