సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన చాంద్ పాషా
- April 16, 2024హైదరాబాద్: హైదరాబాద్ లో మంగళవారం జరిగిన గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా సీఎం కు గల్ఫ్ సమస్యలపై ఒక వినతిపత్రం సమర్పించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..