సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన చాంద్ పాషా

- April 16, 2024 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన చాంద్ పాషా

హైదరాబాద్: హైదరాబాద్ లో మంగళవారం జరిగిన గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ   ఎన్నారై సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా సీఎం కు గల్ఫ్ సమస్యలపై ఒక వినతిపత్రం సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com