భారత్ దేశం లో రేపటి నుంచే రంజాన్‌ మాసం

- June 06, 2016 , by Maagulf
భారత్ దేశం లో రేపటి నుంచే రంజాన్‌ మాసం

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు ఆకాశంలో నెలవంక కనిపించడంతో రేపటి నుంచి రంజాన్‌ మాసం పాటించాలని మత పెద్దలు నిర్ణయించారు. దీంతో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com