కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి

- April 18, 2024 , by Maagulf
కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి HE షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్‌ను కలిశారు. తన పదవీ కాలంలో ప్రారంభించిన ప్రవాస-స్నేహపూర్వక చర్యలకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఆ విషయంలో భారతీయ సమాజానికి సంబంధించిన పరిణామాలను ఆయనకు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com