కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి
- April 18, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి HE షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్ను కలిశారు. తన పదవీ కాలంలో ప్రారంభించిన ప్రవాస-స్నేహపూర్వక చర్యలకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఆ విషయంలో భారతీయ సమాజానికి సంబంధించిన పరిణామాలను ఆయనకు తెలియజేశారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







