కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి
- April 18, 2024కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి HE షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్ను కలిశారు. తన పదవీ కాలంలో ప్రారంభించిన ప్రవాస-స్నేహపూర్వక చర్యలకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఆ విషయంలో భారతీయ సమాజానికి సంబంధించిన పరిణామాలను ఆయనకు తెలియజేశారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత