ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- April 20, 2024
దోహా: ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) ఏప్రిల్ 7 నుండి 8 వరకు ఈద్ బజార్ & మెహందీ నైట్ నిర్వహించింది. ఇందులో ఖతార్లోని భారత రాయబారి HE విపుల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సందీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన, తన బైక్పై మధ్యప్రాచ్యంలో పర్యటిస్తున్న గాబ్రియేల్ శరత్ను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ ఎపి మణికంఠన్, ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగేలు మరియు ఐసిసి మేనేజింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులు మరియు భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









