ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- April 20, 2024దోహా: ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) ఏప్రిల్ 7 నుండి 8 వరకు ఈద్ బజార్ & మెహందీ నైట్ నిర్వహించింది. ఇందులో ఖతార్లోని భారత రాయబారి HE విపుల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సందీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన, తన బైక్పై మధ్యప్రాచ్యంలో పర్యటిస్తున్న గాబ్రియేల్ శరత్ను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ ఎపి మణికంఠన్, ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగేలు మరియు ఐసిసి మేనేజింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులు మరియు భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..