ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- April 20, 2024
దోహా: ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) ఏప్రిల్ 7 నుండి 8 వరకు ఈద్ బజార్ & మెహందీ నైట్ నిర్వహించింది. ఇందులో ఖతార్లోని భారత రాయబారి HE విపుల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సందీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన, తన బైక్పై మధ్యప్రాచ్యంలో పర్యటిస్తున్న గాబ్రియేల్ శరత్ను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ ఎపి మణికంఠన్, ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగేలు మరియు ఐసిసి మేనేజింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులు మరియు భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్







