ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- April 20, 2024దోహా: ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) ఏప్రిల్ 7 నుండి 8 వరకు ఈద్ బజార్ & మెహందీ నైట్ నిర్వహించింది. ఇందులో ఖతార్లోని భారత రాయబారి HE విపుల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సందీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన, తన బైక్పై మధ్యప్రాచ్యంలో పర్యటిస్తున్న గాబ్రియేల్ శరత్ను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ ఎపి మణికంఠన్, ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగేలు మరియు ఐసిసి మేనేజింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులు మరియు భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!