ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- April 25, 2024
దుబాయ్: ఏప్రిల్ 16న రికార్డు వర్షాల సమయంలో వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రీ ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాల రద్దు నిర్ణయం సమాజానికి మరియు వారి భద్రతకు, ముఖ్యంగా అసాధారణమైన పరిస్థితులలో దుబాయ్ పోలీసుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ జరిమానాలను మాఫీ చేస్తున్నట్లు సోమవారం షార్జా పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!







