ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- April 25, 2024దుబాయ్: ఏప్రిల్ 16న రికార్డు వర్షాల సమయంలో వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రీ ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాల రద్దు నిర్ణయం సమాజానికి మరియు వారి భద్రతకు, ముఖ్యంగా అసాధారణమైన పరిస్థితులలో దుబాయ్ పోలీసుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ జరిమానాలను మాఫీ చేస్తున్నట్లు సోమవారం షార్జా పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు