ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- April 25, 2024
దుబాయ్: ఏప్రిల్ 16న రికార్డు వర్షాల సమయంలో వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రీ ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాల రద్దు నిర్ణయం సమాజానికి మరియు వారి భద్రతకు, ముఖ్యంగా అసాధారణమైన పరిస్థితులలో దుబాయ్ పోలీసుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ జరిమానాలను మాఫీ చేస్తున్నట్లు సోమవారం షార్జా పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







