ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- April 26, 2024
రియాద్: ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల 38 ఎమర్జెన్సీ కేసులను ఆసుపత్రి అత్యవసర విభాగాలు అందుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్-అబ్దులాలి మాట్లాడుతూ.. బాణసంచా వాడకం ఈద్ను సంతోషకరమైన సందర్భం నుండి బాధాకరమైన క్షణంగా మారుస్తుందని అన్నారు. బాణసంచా కాల్చడం వల్ల పిల్లలకు గాయాలు కాకుండా చూడాలని, వారి ఆరోగ్యం, భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు