ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- April 26, 2024రియాద్: ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల 38 ఎమర్జెన్సీ కేసులను ఆసుపత్రి అత్యవసర విభాగాలు అందుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్-అబ్దులాలి మాట్లాడుతూ.. బాణసంచా వాడకం ఈద్ను సంతోషకరమైన సందర్భం నుండి బాధాకరమైన క్షణంగా మారుస్తుందని అన్నారు. బాణసంచా కాల్చడం వల్ల పిల్లలకు గాయాలు కాకుండా చూడాలని, వారి ఆరోగ్యం, భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు