వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- April 28, 2024
మనామా: బహ్రెయిన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధిని వికలాంగులకు పునరావాసం కల్పించే కేంద్రాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం, మంత్రిత్వ శాఖ పరిధిలో 12 కేంద్రాలు ఉన్నాయి. ఆటిజంతో బాధపడుతున్న 1,579 మంది బహ్రెయిన్ వ్యక్తులకు మరియు డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న 615 మంది జాతీయులకు సంరక్షణను ఇవి అందజేస్తున్నాయి. సామాజిక అభివృద్ధి మంత్రి, H.E. ఎంపీ హుస్సేన్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులకు BD200 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం, ఆలిలోని సమగ్ర వికలాంగుల సముదాయం నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









