వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- April 28, 2024
మనామా: బహ్రెయిన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధిని వికలాంగులకు పునరావాసం కల్పించే కేంద్రాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం, మంత్రిత్వ శాఖ పరిధిలో 12 కేంద్రాలు ఉన్నాయి. ఆటిజంతో బాధపడుతున్న 1,579 మంది బహ్రెయిన్ వ్యక్తులకు మరియు డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న 615 మంది జాతీయులకు సంరక్షణను ఇవి అందజేస్తున్నాయి. సామాజిక అభివృద్ధి మంత్రి, H.E. ఎంపీ హుస్సేన్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులకు BD200 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం, ఆలిలోని సమగ్ర వికలాంగుల సముదాయం నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







