వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- April 28, 2024
మనామా: బహ్రెయిన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధిని వికలాంగులకు పునరావాసం కల్పించే కేంద్రాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం, మంత్రిత్వ శాఖ పరిధిలో 12 కేంద్రాలు ఉన్నాయి. ఆటిజంతో బాధపడుతున్న 1,579 మంది బహ్రెయిన్ వ్యక్తులకు మరియు డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న 615 మంది జాతీయులకు సంరక్షణను ఇవి అందజేస్తున్నాయి. సామాజిక అభివృద్ధి మంత్రి, H.E. ఎంపీ హుస్సేన్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులకు BD200 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం, ఆలిలోని సమగ్ర వికలాంగుల సముదాయం నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









