వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- April 28, 2024మనామా: బహ్రెయిన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధిని వికలాంగులకు పునరావాసం కల్పించే కేంద్రాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం, మంత్రిత్వ శాఖ పరిధిలో 12 కేంద్రాలు ఉన్నాయి. ఆటిజంతో బాధపడుతున్న 1,579 మంది బహ్రెయిన్ వ్యక్తులకు మరియు డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న 615 మంది జాతీయులకు సంరక్షణను ఇవి అందజేస్తున్నాయి. సామాజిక అభివృద్ధి మంత్రి, H.E. ఎంపీ హుస్సేన్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులకు BD200 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం, ఆలిలోని సమగ్ర వికలాంగుల సముదాయం నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన