సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- May 04, 2024కువైట్: ప్రైవేట్ రంగ వ్యాపార యజమానులు మరియు కంపెనీలు కార్మికులకు నెలవారీ వేతనాలు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఫర్ వర్క్ఫోర్స్ ప్రొటెక్షన్ సెక్టార్ అఫైర్స్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ అల్-మురాద్ హెచ్చరించారు. ఈ ఉల్లంఘన యజమాని యొక్క ఫైల్ సస్పెన్షన్కు దారి తీస్తుందన్నారు. కార్మికులను మరొక కంపెనీకి బదిలీ చేస్తామని, అథారిటీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల సందర్భంగా అల్-మురాద్ స్పష్టం చేశారు. ఎవెన్యూస్ మాల్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీల యజమానులు మరియు కార్మికులకు వారి హక్కులు, బాధ్యతల గురించి అథారిటీ అవగాహన కల్పించింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..