సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- May 04, 2024
కువైట్: ప్రైవేట్ రంగ వ్యాపార యజమానులు మరియు కంపెనీలు కార్మికులకు నెలవారీ వేతనాలు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఫర్ వర్క్ఫోర్స్ ప్రొటెక్షన్ సెక్టార్ అఫైర్స్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ అల్-మురాద్ హెచ్చరించారు. ఈ ఉల్లంఘన యజమాని యొక్క ఫైల్ సస్పెన్షన్కు దారి తీస్తుందన్నారు. కార్మికులను మరొక కంపెనీకి బదిలీ చేస్తామని, అథారిటీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల సందర్భంగా అల్-మురాద్ స్పష్టం చేశారు. ఎవెన్యూస్ మాల్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీల యజమానులు మరియు కార్మికులకు వారి హక్కులు, బాధ్యతల గురించి అథారిటీ అవగాహన కల్పించింది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







