సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- May 04, 2024
కువైట్: ప్రైవేట్ రంగ వ్యాపార యజమానులు మరియు కంపెనీలు కార్మికులకు నెలవారీ వేతనాలు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఫర్ వర్క్ఫోర్స్ ప్రొటెక్షన్ సెక్టార్ అఫైర్స్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ అల్-మురాద్ హెచ్చరించారు. ఈ ఉల్లంఘన యజమాని యొక్క ఫైల్ సస్పెన్షన్కు దారి తీస్తుందన్నారు. కార్మికులను మరొక కంపెనీకి బదిలీ చేస్తామని, అథారిటీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల సందర్భంగా అల్-మురాద్ స్పష్టం చేశారు. ఎవెన్యూస్ మాల్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీల యజమానులు మరియు కార్మికులకు వారి హక్కులు, బాధ్యతల గురించి అథారిటీ అవగాహన కల్పించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









