విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- May 06, 2024
యూఏఈ: CBSE బోర్డు పరీక్షలకు హాజరైన యూఏఈలోని విద్యార్థులు, ఇప్పుడు ఆన్లైన్లో వారి ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చు. వారికి కేటాయించిన మార్కులను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవలే అభ్యర్థులు ఆన్సర్ షీట్లలో వారికి ఇచ్చిన మార్కులను తనిఖీ చేయడానికి లింక్ను పంపుతామని ప్రకటించింది. నిర్దిష్ట రుసుము చెల్లించడం ద్వారా విద్యార్థులను ఈ సేవను పొందవచ్చు. బోర్డు ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. కాగా, ఆదివారం నాడు సిబిఎస్ఇ తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. మే 20 తర్వాత X మరియు XII తరగతులకు సంబంధించిన CBSE బోర్డు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని బోర్డు పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









