విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- May 06, 2024యూఏఈ: CBSE బోర్డు పరీక్షలకు హాజరైన యూఏఈలోని విద్యార్థులు, ఇప్పుడు ఆన్లైన్లో వారి ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చు. వారికి కేటాయించిన మార్కులను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవలే అభ్యర్థులు ఆన్సర్ షీట్లలో వారికి ఇచ్చిన మార్కులను తనిఖీ చేయడానికి లింక్ను పంపుతామని ప్రకటించింది. నిర్దిష్ట రుసుము చెల్లించడం ద్వారా విద్యార్థులను ఈ సేవను పొందవచ్చు. బోర్డు ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. కాగా, ఆదివారం నాడు సిబిఎస్ఇ తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. మే 20 తర్వాత X మరియు XII తరగతులకు సంబంధించిన CBSE బోర్డు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని బోర్డు పేర్కొంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..