యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- May 06, 2024యూఏఈ: భారత్ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన తరువాత రాబోయే రోజుల్లో యూఏఈలో ఉల్లిపాయల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. భారతదేశం తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో వస్తువుల కొరతను తగ్గించవచ్చని రిటైలర్లు ఆశిస్తున్నారు. గత ఏడాది భారతదేశం ఎగుమతులపై ఆంక్షలు విధించిన తర్వాత స్థానిక హైపర్మార్కెట్లలో ఉల్లి కిలోకు 6 దిర్హామ్లకు పైగా పలికింది. కొన్ని చోట్ల ధరలు కిలోకు Dh9 వరకు పెరిగాయి. నిషేధం కంటే ముందు ఉల్లిపాయ సాధారణంగా కిలోకు 3-4 దిర్హామ్లకు విక్రయించారు. కొన్ని హైపర్మార్కెట్లు మరియు ప్రధాన సూపర్మార్కెట్లు వారాంతపు ప్రమోషన్ల సమయంలో కిలో ధరను Dh2 వరకు తగ్గించాయి. నిషేధాన్ని తొలగించడం వల్ల మార్కెట్లో భారతీయ ఉల్లిపాయల కొరత తీరుతుందని ఆదిల్ గ్రూప్ ఆఫ్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్