కశ్మీర్లో 'శ్రీరస్తు శుభమస్తు' షూటింగ్
- June 08, 2016
అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఈ చిత్రం చివరి షూటింగ్ షెడ్యూల్ కోసం కశ్మీర్ వెళ్తున్నట్లు హీరో అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 'శ్రీరస్తు శుభమస్తు చివరి షెడ్యూల్ కోసం రేపు కశ్మీర్ వెళ్తున్నాం, ఇంత వరకూ ఉత్తర భారతదేశంలోని దిల్లీ, చండీఘర్ తప్ప మరే ప్రదేశాన్ని చూడలేదు. ఎగ్జైటింగ్గా ఉంది అని ట్వీట్ చేశారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రకాశ్రాజ్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, సుమలత, రవి ప్రకాశ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







