2022 ఫుట్బాల్ ప్రపంచకప్ సమీక్ష సమావేశం

- July 01, 2015 , by Maagulf
2022 ఫుట్బాల్ ప్రపంచకప్ సమీక్ష సమావేశం


మధ్య ప్రాచ్యంలో మొట్టమొదటి సారిగా జరుగనున్న ప్రపంచకప్ ఫుట్బాల్ కు ఆతిధ్యం ఇవ్వనున్న మొట్టమొదటి దేశంగా రికార్డులకెక్కనున్న కతార్ లోని అల్ బహ్ర్ ప్యాలేస్ లో ప్రపంచకప్ నిర్వహణ మరియు సమర్పణలకు సంబంధించిన అధీకృత సుప్రీమ్ కమిటీ బోర్డ్ యొక్క రెండవ సమావేశం - హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిం బిన్ హమాద్ అల్-థాని వారి అధ్యక్షతన మంగళవారం జరిదిండి. దీనిలో హిజ్ హైనెస్ డెప్యుటీ ఎమిర్ - షేక్ అబ్దుల్ బిన్ హమాద్ అల్-థాని, హిజ్ హైనెస్ - అధినేత ఎమిర్ వారి వ్యక్తిగత ప్రతినిధి మరియు బోర్డ్ వైస్ ఛైర్మన్  షేక్ జస్సీమ్ బిన్ హమాద్ అల్ థాని వారితో కలసి, బోర్డ్ మెంబరు మరియు ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక వ్యవహారాల మంత్రి ఐన షేక్ అబ్దుల్ బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్-థాని మరియు ఇతర సభ్యులతో సమావేశమై, 2022 ప్రపంచ కప్ కు సంబంధించిన అన్ని ప్రోజెక్టులలో అధిగమించిన మైలురాళ్లు, సాధింధిన ప్రగతి మరియు ఇటీవలి అభివృద్ధిని గురించి సమీక్షించారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com