2022 ఫుట్బాల్ ప్రపంచకప్ సమీక్ష సమావేశం
- July 01, 2015
మధ్య ప్రాచ్యంలో మొట్టమొదటి సారిగా జరుగనున్న ప్రపంచకప్ ఫుట్బాల్ కు ఆతిధ్యం ఇవ్వనున్న మొట్టమొదటి దేశంగా రికార్డులకెక్కనున్న కతార్ లోని అల్ బహ్ర్ ప్యాలేస్ లో ప్రపంచకప్ నిర్వహణ మరియు సమర్పణలకు సంబంధించిన అధీకృత సుప్రీమ్ కమిటీ బోర్డ్ యొక్క రెండవ సమావేశం - హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిం బిన్ హమాద్ అల్-థాని వారి అధ్యక్షతన మంగళవారం జరిదిండి. దీనిలో హిజ్ హైనెస్ డెప్యుటీ ఎమిర్ - షేక్ అబ్దుల్ బిన్ హమాద్ అల్-థాని, హిజ్ హైనెస్ - అధినేత ఎమిర్ వారి వ్యక్తిగత ప్రతినిధి మరియు బోర్డ్ వైస్ ఛైర్మన్ షేక్ జస్సీమ్ బిన్ హమాద్ అల్ థాని వారితో కలసి, బోర్డ్ మెంబరు మరియు ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక వ్యవహారాల మంత్రి ఐన షేక్ అబ్దుల్ బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్-థాని మరియు ఇతర సభ్యులతో సమావేశమై, 2022 ప్రపంచ కప్ కు సంబంధించిన అన్ని ప్రోజెక్టులలో అధిగమించిన మైలురాళ్లు, సాధింధిన ప్రగతి మరియు ఇటీవలి అభివృద్ధిని గురించి సమీక్షించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







