PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- May 14, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) మర్జౌక్ ధైఫుల్లా అల్-ఒతైబీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. నియామక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. మానవశక్తి రంగానికి సంబంధించిన ఇటీవలి నిబంధనలను భారత రాయబారికి PAM డైరెక్టర్ జనరల్ తెలియజేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!