జిలీబ్లో మద్యం తయారీ యూనిట్ను సీజ్
- May 26, 2024
కువైట్: భద్రతా అధికారులు జిలీబ్ ప్రాంతంలో స్థానిక మద్యం తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. వాటిని నడిపే నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 70 బ్యారెళ్ల మద్యం, 500 స్థానిక మద్యం బాటిళ్లను కూడా బృందం స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టు ప్రకారం, సెక్యూరిటీ పెట్రోలింగ్కు ఒక వ్యక్తి బ్యాగ్ని తీసుకెళ్లడంపై అనుమానం వచ్చింది. అతడిని విచారించిన తర్వాత అతని బ్యాగులో స్థానికంగా తయారు చేసిన మద్యం ఉన్నట్లు గస్తీ బృందం గుర్తించింది. తదుపరి విచారణలో పూర్తి స్థాయి మద్యం తయారీ యూనిట్ను గుర్తించి, నిందితులందరినీ అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







