7 రోజుల్లో 10 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలి.. కోర్టు ఆదేశం
- May 29, 2024
దుబాయ్: బ్లూచిప్ యజమాని రవీందర్ నాథ్ సోనీని దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఏడు రోజుల్లో చెక్ ఎగ్జిక్యూషన్ దరఖాస్తుదారునికి లేదా కోర్టు ట్రెజరీకి 10.05 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. లక్షలాది ఇన్వెస్టర్ల నిధులతో అదృశ్యమైన సోనీ ఆచూకీ తెలియడం లేదని కంపెనీ PRO సందీప్ రాజ్ తెలిపారు. ఈ మేరకు మే 27 కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. గత సంవత్సరం మే 17, 2023న స్థానిక వార్తాపత్రికలో దుబాయ్ కోర్టులు ఒక నోటీసును ప్రచురించారు. సోనీని మరొక పెట్టుబడిదారుడైన సురేంద్ర మధుకర్కు 2.05 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని తీర్పులో కోర్టు ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









