7 రోజుల్లో 10 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలి.. కోర్టు ఆదేశం
- May 29, 2024
దుబాయ్: బ్లూచిప్ యజమాని రవీందర్ నాథ్ సోనీని దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఏడు రోజుల్లో చెక్ ఎగ్జిక్యూషన్ దరఖాస్తుదారునికి లేదా కోర్టు ట్రెజరీకి 10.05 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. లక్షలాది ఇన్వెస్టర్ల నిధులతో అదృశ్యమైన సోనీ ఆచూకీ తెలియడం లేదని కంపెనీ PRO సందీప్ రాజ్ తెలిపారు. ఈ మేరకు మే 27 కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. గత సంవత్సరం మే 17, 2023న స్థానిక వార్తాపత్రికలో దుబాయ్ కోర్టులు ఒక నోటీసును ప్రచురించారు. సోనీని మరొక పెట్టుబడిదారుడైన సురేంద్ర మధుకర్కు 2.05 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని తీర్పులో కోర్టు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







