దుబాయ్ లో ఘనంగా కమల నాథుల సంబరాలు
- June 05, 2024
దుబాయ్: దుబాయ్ లో భారత పార్లిమెంట్ ఎలక్షన్ లో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల అందరూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అదే విధంగా ఈ విజయోత్సవానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. మరియు రాబోయే ఐదు సంవత్సరాల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ అండగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుంబల మహేందర్ రెడ్డి, బీజేపీ ఎన్ఆర్ఐ సీనియర్ నాయకులు/నిజామాబాద్ జిల్లా బిజెవైఎం ఉపాధ్యక్షులు వంశి గౌడ్, ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, జనరల్ సెక్రటరీ దీపిక మరియు నాయకులు నవనీత్,పెనుకుల అశోక్,దేశవేని అజయ్, పవన్ సాయి, కృష్ణ, కటుకం రవి,అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్,అరుణ్,రాజు,హరికృష్ణ, నితిన్,మహేష్ ముడ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









