దుబాయ్ లో ఘనంగా కమల నాథుల సంబరాలు
- June 05, 2024
దుబాయ్: దుబాయ్ లో భారత పార్లిమెంట్ ఎలక్షన్ లో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల అందరూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అదే విధంగా ఈ విజయోత్సవానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. మరియు రాబోయే ఐదు సంవత్సరాల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ అండగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుంబల మహేందర్ రెడ్డి, బీజేపీ ఎన్ఆర్ఐ సీనియర్ నాయకులు/నిజామాబాద్ జిల్లా బిజెవైఎం ఉపాధ్యక్షులు వంశి గౌడ్, ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, జనరల్ సెక్రటరీ దీపిక మరియు నాయకులు నవనీత్,పెనుకుల అశోక్,దేశవేని అజయ్, పవన్ సాయి, కృష్ణ, కటుకం రవి,అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్,అరుణ్,రాజు,హరికృష్ణ, నితిన్,మహేష్ ముడ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







