మరో నలుగురు బందీలు మృతి : ఇజ్రాయిల్ వెల్లడి
- June 05, 2024
గాజా, జెరూసలేం: ఇజ్రాయిల్ నుంచి హమాస్ గతేడాది అక్టోబరు 7న అపహరించుకువెళ్లినవారిలో ఇప్పటికీ వారి బంధీలో ఉన్నవారిలో మరో నలుగురు చనిపోయినట్లు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం ప్రకటించింది.
నెలల కిందటే ఖాన్ యూనిస్ ఆపరేషన్ సమయంలో వీరు మరణించినట్లు తెలిసిందని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ తెలిపారు. అయితే వారి మృత దేహాలు మాత్రం హమాస్ అదుపులోనే వున్నాయని తెలిపారు. గత 8 మాసాలుగా సాగుతున్న దాడుల్లో గాజాలో బందీలుగా వున్న వారిని సురక్షితంగా విడిపించాలంటే అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించేలా ఈ వీడియోతో ఇజ్రాయిల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గాజాలో 80 మంది బందీలు జీవించి వున్నారని, మరో 43 మంది అవశేషాలు వున్నాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









