‘అమ్నెస్టీ’ పొడిగింపు లేదు..!
- June 08, 2024
కువైట్: క్షమాభిక్ష గడువు సమీపిస్తున్నందున పొడిగింపు లేదని అధికారులు ధృవీకరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జూన్ 17 తర్వాత భారీ భద్రతా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, వారికి ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మజ్యాద్ అల్-ముతైరీ తెలిపారు. ఈ వ్యక్తులను కువైట్ నుండి బహిష్కరించడానికి మరియు వారి రీ-ఎంట్రీని నిషేధించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భద్రతా ఒప్పందాల ప్రకారం, నేరస్థులు కువైట్ మరియు GCCలో తిరిగి ప్రవేశించకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటారు. గడువు ముగియగానే ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తారమని బ్రిగేడియర్ జనరల్ అల్-ముతైరీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







