క్లాస్ చిలిమా మరణం పై సుల్తాన్ సంతాపం
- June 12, 2024
మస్కట్: మలావి రిపబ్లిక్ వైస్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ సౌలోస్ క్లాస్ చిలిమా మరణంపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాపం తెలియజేసారు. ఈ మేరకు మలావి రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ లాజరస్ చక్వేరాకు సంతాప సందేశాన్ని పంపారు. మలావి ప్రజలకు మరియు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా మరియు మాజీ ప్రథమ మహిళ షానిల్ డిజింబిరితో సహా మరో తొమ్మిది మంది వారు ప్రయాణిస్తున్న సైనిక విమానం కూలిపోవడంతో మరణించినట్లు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం తెలిపారు. విమానం సోమవారం ఉదయం 09:17 గంటలకు (0717 GMT) రాజధాని లిలాంగ్వే నుండి బయలుదేరింది. అయితే 10:02 గంటలకు షెడ్యూల్ ప్రకారం Mzuzu విమానాశ్రయంలో అది ల్యాండ్ కాలేదు. విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ మరణించారని, మిలటరీ వారి అవశేషాలను తిరిగి రాజధానికి తీసుకువస్తోందని చక్వేరా చెప్పారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









