క్లాస్ చిలిమా మరణం పై సుల్తాన్ సంతాపం
- June 12, 2024
మస్కట్: మలావి రిపబ్లిక్ వైస్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ సౌలోస్ క్లాస్ చిలిమా మరణంపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాపం తెలియజేసారు. ఈ మేరకు మలావి రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ లాజరస్ చక్వేరాకు సంతాప సందేశాన్ని పంపారు. మలావి ప్రజలకు మరియు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా మరియు మాజీ ప్రథమ మహిళ షానిల్ డిజింబిరితో సహా మరో తొమ్మిది మంది వారు ప్రయాణిస్తున్న సైనిక విమానం కూలిపోవడంతో మరణించినట్లు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం తెలిపారు. విమానం సోమవారం ఉదయం 09:17 గంటలకు (0717 GMT) రాజధాని లిలాంగ్వే నుండి బయలుదేరింది. అయితే 10:02 గంటలకు షెడ్యూల్ ప్రకారం Mzuzu విమానాశ్రయంలో అది ల్యాండ్ కాలేదు. విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ మరణించారని, మిలటరీ వారి అవశేషాలను తిరిగి రాజధానికి తీసుకువస్తోందని చక్వేరా చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







