7 సెషన్.. ఇటలీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- June 15, 2024
యూఏఈ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఎనర్జీ పై జరిగే G7 సమ్మిట్ సెషన్లో పాల్గొనేందుకు యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఇటలీ చేరుకున్నారు. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు సహకరించడానికి, రాబోయే తరాలకు మెరుగైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం యూఏఈ కృషి చేస్తుందని వెల్లడించారు. అబుదాబి డిప్యూటీ పాలకుడు, జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కూడిన ప్రతినిధి బృందం యూఏఈ ప్రెసిడెంట్ వెంట వచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









