7 సెషన్.. ఇటలీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- June 15, 2024
యూఏఈ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఎనర్జీ పై జరిగే G7 సమ్మిట్ సెషన్లో పాల్గొనేందుకు యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఇటలీ చేరుకున్నారు. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు సహకరించడానికి, రాబోయే తరాలకు మెరుగైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం యూఏఈ కృషి చేస్తుందని వెల్లడించారు. అబుదాబి డిప్యూటీ పాలకుడు, జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కూడిన ప్రతినిధి బృందం యూఏఈ ప్రెసిడెంట్ వెంట వచ్చింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









