7 సెషన్‌.. ఇటలీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్

- June 15, 2024 , by Maagulf
7 సెషన్‌.. ఇటలీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్

యూఏఈ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఎనర్జీ పై జరిగే G7 సమ్మిట్ సెషన్‌లో పాల్గొనేందుకు యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఇటలీ చేరుకున్నారు. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు సహకరించడానికి, రాబోయే తరాలకు మెరుగైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం యూఏఈ కృషి చేస్తుందని వెల్లడించారు. అబుదాబి డిప్యూటీ పాలకుడు, జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కూడిన ప్రతినిధి బృందం  యూఏఈ ప్రెసిడెంట్ వెంట వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com