అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- June 17, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ నేడు ఈద్ అల్ అదా మొదటి రోజును జరుపుకున్నారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మస్కట్ గవర్నరేట్లోని అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో 1445 AH సంవత్సరానికి ఈద్ అల్-అదా ప్రార్థనలను నిర్వహించారు. అల్ ముర్తాఫా గారిసన్ వద్దకు హిస్ మెజెస్టి, సుప్రీం కమాండర్ రాగానే, గార్డ్ ఆఫ్ హానర్ నుండి ఒక స్క్వాడ్రన్ సైనిక వందనం సమర్పించారు. దేవాదాయ మరియు మత వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సయీద్ అల్ మమారి నాయకత్వం వహించి ఈద్ ఉపన్యాసాన్ని అందించారు. రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, సుల్తాన్ సాయుధ దళాల (SAF) కమాండర్లు మరియు సైనిక మరియు భద్రతా సేవలు, అండర్ సెక్రటరీలు, సలహాదారులు, సీనియర్ అధికారులు, ఇతర అధికారులు హిజ్ మెజెస్టి ది సుల్తాన్తో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









