అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- June 17, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ నేడు ఈద్ అల్ అదా మొదటి రోజును జరుపుకున్నారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మస్కట్ గవర్నరేట్లోని అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో 1445 AH సంవత్సరానికి ఈద్ అల్-అదా ప్రార్థనలను నిర్వహించారు. అల్ ముర్తాఫా గారిసన్ వద్దకు హిస్ మెజెస్టి, సుప్రీం కమాండర్ రాగానే, గార్డ్ ఆఫ్ హానర్ నుండి ఒక స్క్వాడ్రన్ సైనిక వందనం సమర్పించారు. దేవాదాయ మరియు మత వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సయీద్ అల్ మమారి నాయకత్వం వహించి ఈద్ ఉపన్యాసాన్ని అందించారు. రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, సుల్తాన్ సాయుధ దళాల (SAF) కమాండర్లు మరియు సైనిక మరియు భద్రతా సేవలు, అండర్ సెక్రటరీలు, సలహాదారులు, సీనియర్ అధికారులు, ఇతర అధికారులు హిజ్ మెజెస్టి ది సుల్తాన్తో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







