అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- June 17, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ నేడు ఈద్ అల్ అదా మొదటి రోజును జరుపుకున్నారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మస్కట్ గవర్నరేట్లోని అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో 1445 AH సంవత్సరానికి ఈద్ అల్-అదా ప్రార్థనలను నిర్వహించారు. అల్ ముర్తాఫా గారిసన్ వద్దకు హిస్ మెజెస్టి, సుప్రీం కమాండర్ రాగానే, గార్డ్ ఆఫ్ హానర్ నుండి ఒక స్క్వాడ్రన్ సైనిక వందనం సమర్పించారు. దేవాదాయ మరియు మత వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సయీద్ అల్ మమారి నాయకత్వం వహించి ఈద్ ఉపన్యాసాన్ని అందించారు. రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, సుల్తాన్ సాయుధ దళాల (SAF) కమాండర్లు మరియు సైనిక మరియు భద్రతా సేవలు, అండర్ సెక్రటరీలు, సలహాదారులు, సీనియర్ అధికారులు, ఇతర అధికారులు హిజ్ మెజెస్టి ది సుల్తాన్తో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









