అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- June 17, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ నేడు ఈద్ అల్ అదా మొదటి రోజును జరుపుకున్నారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మస్కట్ గవర్నరేట్లోని అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో 1445 AH సంవత్సరానికి ఈద్ అల్-అదా ప్రార్థనలను నిర్వహించారు. అల్ ముర్తాఫా గారిసన్ వద్దకు హిస్ మెజెస్టి, సుప్రీం కమాండర్ రాగానే, గార్డ్ ఆఫ్ హానర్ నుండి ఒక స్క్వాడ్రన్ సైనిక వందనం సమర్పించారు. దేవాదాయ మరియు మత వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సయీద్ అల్ మమారి నాయకత్వం వహించి ఈద్ ఉపన్యాసాన్ని అందించారు. రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, సుల్తాన్ సాయుధ దళాల (SAF) కమాండర్లు మరియు సైనిక మరియు భద్రతా సేవలు, అండర్ సెక్రటరీలు, సలహాదారులు, సీనియర్ అధికారులు, ఇతర అధికారులు హిజ్ మెజెస్టి ది సుల్తాన్తో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







