మంగాఫ్ అగ్నిప్రమాదం.. ప్రతి కుటుంబానికి $15,000 పరిహారం
- June 19, 2024
కువైట్: విషాదకరమైన మంగాఫ్ భవనం అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి $15,000 (సుమారు 4500 KD) చొప్పున పరిహారం అందజేయబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్లిష్ట సమయంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం అని పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులను ప్రాసెస్ చేసి బాధితులకు సంబంధించిన రాయబార కార్యాలయాలకు అందజేస్తామని తెలిపారు. అగ్నిప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాలకు నిధుల పంపిణీని రాయబార కార్యాలయాలు చేపడతాయని అన్నారు. ఈ ఆర్థిక సహాయం బాధితుల కుటుంబాలకు వెంటనే మరియు సమర్ధవంతంగా చేరేలా చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..







