నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టిన రోజు
- June 20, 2024
న్యూ ఢిల్లీ: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు జూన్ 20, 1958. ద్రౌపదీ 1997 మొదట భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి రాయ్రంగపూర్ పంచాయితీ కౌన్సిలర్గా ఎన్నికైంది.
1983 వరకు నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేసింది. ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా కూడా చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత ఎన్నో పధవుల్లో ఆమె తన నిజాయితీని నిరూపించుకుని రాజకీయాల్లోనే కొనసాగారు. ద్రౌపది ముర్ము 2022లో జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి గా పోటీ చేసి గెలిచి మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించింది. 2022 జూలై 18న ఓట్లు జరగ్గా.. ఇందులో ఆమె అందరికంటే ఎక్కువ 2,824 ఓట్లు సంపాదించి మొదటి ప్రాధాన్యతను దక్కించుకుని గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే నేడు ద్రౌపది ముర్ము పుట్టిన రోజు అని తెలియడంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతూ.. పలు పోస్టులు పెడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







