బహ్రెయిన్లో 118 కార్మికులపై బహిష్కరణ వేటు
- July 09, 2024
మనామా: బహ్రెయిన్లో కార్మిక చట్టాల ఉల్లంఘనలను లక్ష్యంగా చేసుకుని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వారం రోజుల పాటు నిర్వహించిన తనిఖీ ప్రచార ఫలితాలను ప్రకటించింది. జూన్ 30 నుండి జూలై 6 వరకు 616 తనిఖీలను నిర్వహించింది. 50 మంది అక్రమ కార్మికులను నిర్బంధించగా.. 118 మందిని ఉల్లంఘించిన వారిని బహిష్కరించింది. అన్ని గవర్నరేట్లలోని వాణిజ్య సంస్థలలో 600 వ్యక్తిగత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయత, పాస్పోర్ట్లు మరియు నివాస వ్యవహారాలు (NPRA), భద్రతా డైరెక్టరేట్లు, ప్రత్యామ్నాయ శిక్షల జనరల్ డైరెక్టరేట్, పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ , బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఏదైనా అనుమానాస్పద ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను LMRA వెబ్సైట్ (https://lmra.gov.bh/en/home), జాతీయ సూచనలు మరియు ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా లేదా LMRA కాల్ సెంటర్కు 17506055కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







