డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- July 11, 2024
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా గురువారం కలవడం జరిగింది.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని కలిసేవారు పుష్పగుచ్చాలు, శాల్వాలు తీసుకురాకుండా కూరగాయలు వంటి వాటిని తీసుకువస్తే అవి పేద ప్రజల కడుపునింపేందుకు ఉపయోగకరంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కి ఇవాళ కూరగాయలు అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









