ఒమాన్ ప్రయాణీకులను మోసగించిన ట్రావెల్ ఏజన్సీకి జరిమానా
- July 03, 2015
సోహార్లోని ఒక ప్రైమరీ కోర్టు నకిలీ టికెట్లు జారీచేసినందుకు, తప్పుడు బుకింగ్ డాటా ద్వారా ప్రయాణీకుల ప్రయాణంలో ఆలస్యానికి కారణమైనందుకు తద్వారా వినియోగదారుల చట్టం యొక్క ఆర్టికల్ 3,13 మరియు 2 లను అతిక్రమించినందుకు ట్రావల్ ఏజన్సీ వారికి 16,800 ఒమాని రియాల్స్ జరిమాన , ప్రయాణీకుల టికెట్ల ఖరీదు 1074 ఒమాని రియాల్స్ ఇంకా, 600 ఒమాని రియాల్స్ ను నష్టపరిహారంగాను చెల్లించవలసిందిగా తీర్పు చెప్పింది.
--నూనె లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







