టెక్ సంక్షోభం…చేతిలో నగదు ఉంచుకోండి..!
- July 20, 2024
యూఏఈ: శుక్రవారం ప్రపంచాన్ని చుట్టుముట్టిన భారీ టెక్ క్రాష్ అనంతరం ఎల్లప్పుడూ కొంత నగదు చేతిలో పెట్టుకోవాలని నివాసితులు నేర్చుకున్నారు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అకస్మాత్తుగా షట్ డౌన్ కావడంతో నగదు కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోస్ మెషీన్స్ పనిచేయక పోవడంతో పేమెంట్ కష్టాలు ఎదుర్కొన్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన మహమ్మద్ అబూహమీద్, అతను మరియు అతని స్నేహితులు బయట భోజనం చేసి, బిల్లు చెల్లించకుండా వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు "ఇబ్బంది"గా భావించినట్టు తెలిపారు. “నేను మరియు నా సహోద్యోగులు మా శుక్రవారం ప్రార్థనల తర్వాత అల్ నహ్దాలోని ఒక నిర్దిష్ట రెస్టారెంట్కి భోజనం కోసం వెళ్తాము. మేము సాధారణంగా ఏదైనా చెల్లింపుల కోసం మా డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తాము. కానీ టెక్ క్రాష్ సమయంలో కార్డులు పనిచేయలేదు. దాంతో తరవాత బిల్ కట్టేందుకు హోటల్ మేనేజ్మెంట్ అంగీకరించింది. ”అని అబూ హమీద్ అన్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







